Widget Recent Comment No.

Widget Random Post No.

Tuesday, 20 December 2016

శాతవాహనుల జన్మస్థలం

శాతవాహనుల జన్మ స్థలం తెలంగాణా.....
డా౿పి. వి.పరబ్రహ్మ శాస్త్రి గారి ప్రకారం శాతవాహనుల జన్మస్థలం తెలంగాణా ప్రాంతం.
కోటి లింగాల(కరీంనగర్),కొండా పూర్(మెదక్),ధూళి కట్ట,పెద్ద బంకుర్ మొదలైన ప్రాంతాలలో దొరికిన నాణేల వలన ఈ విషయం మనకు అవగతం అవుచున్నది.

వివిధ వ్యక్తుల యొక్క అభిప్రాయాలు.
కృష్ణా, గోదావరి డెల్టా.................మారేమండ రామారావు,గుత్తి వెంకట్రావు,బార్జెస్, గోపాలాచారి, ఎ. స్మిత్,ఈ.జే తమ్సన్, అర్. జి. బండార్కర్.

  • ప్యాతిష్టానపురం......................పి.టి. శ్రీనివాస అయ్యంగార్,జోగేల్కర్,హెచ్.సి.రాయ చౌదరి.
  • విదర్భ....................................పి. వి. మీరాశి
  • బళ్ళారి(కర్ణాటక)......................సూక్తంకార్.   మొదలైన వారు పేర్కొన్నారు.


వివిద ఆధారాలు అవి లభ్యమయిన ప్రాంతాలు
రాజా-శాతవాహన అనే పేరు గల నాణేలు కొండాపూర్(మెదక్)
రాజా-శాతవాహన, కుల ముద్ర ఉన్న నాణెలు లభ్యమయిన ప్రాంతాలు.....హైదర్ బాద్, వరంగల్, పూణే.

పై ఆధారాల కారణం చేత శతవహనులు ఆంధ్రులు(తెలంగాణా ప్రాంతం) వారని తెలియుచున్నది అని మారేమండ రామారావు గారు తెలియజే శారు.
ప్రతి తెలుగు వాడు గర్వించాల్సిన విషయం.

Saturday, 17 December 2016

శాతవాహనుల వర్ణం మరియు వారి యొక్క జన్మస్థలం

వర్ణం:

  • వివిధ చారిత్రక గ్రంథాల ఆధారంగా వారు వివిద జాతులకు చెందిన వారిగ చెప్పుకోవచ్చు.
  • నాసిక్ శాసనం ఆధారంగా వారు బ్రాహ్మణులు గా
  • పురాణాల ఆధారంగా వారు హీన జాతికి చెందిన వారుగ
  • జైన గ్రంథాల ఆధారంగా వారు (నిమ్న కుల పురుషుడు మరియు అగ్రవర్ణ మహిళ యొక్క సంతానంగా పేర్కొన్నారు.
  • ప్రాచీన వాగ్మయం ప్రకారం వీరు శూద్రులు.
  • నానాఘడ్  శాసనం ప్రకారం వీరు క్షత్రియులని భావిస్తున్నారు.
  • నాసిక్ శాసనం లో గౌతమి పుత్రా శాతకర్ణి ఏక బ్రహ్మనునిగా తెలియ జేయడం వల్ల వారిని బ్రాహ్మణులు గా భావిస్తున్నారు.
  • కథా సరిత్సాగరం(సోమ దేవుడురచించాడు) ప్రకారం సాత అనే యక్షునికి మరియు బ్రాహ్మణ స్త్రీ కి పుట్టారని తెలియ జేయుచున్నది.
  • శాతవాహనులు ఆశ్వ చిహ్నం గల ఆదిమ జాతికి చెందిన వారు....... బి.ఎస్.ఎల్.హనుమంతు రావు

Monday, 12 December 2016



శాతవాహనులు ఆంధ్రదేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజులు.
శాతవాహనులు ఆంధ్ర జాతికి చెందినవారు.
మత్శ్య పురాణం ప్రకారం 30 మంది శాతవాహన రాజులు సుమారు 450 సంవత్సరాల పాటు పరిపాలించారు.
వీరిని మాహాభారతం ఆంధ్రశ్చ బాహువః గా పేర్కొన్నది.
శాతవాహనుల మూలపురుషుడు..శాతవహనుడు
స్థాపకుడు:                                     శ్రీముఖుడు
శాతవాహనుల రాజధాని:                 ధాన్యకటకం,ప్తతిష్ఠానపురం(పైటాన్)
రాజ్య భాష :                                    ప్రాకృతం
రాజ లాంచనం :                               సూర్యుడు
మతం : జైనం,హైందవం.

శాతవాహనుల గురుంచి తెలియజేసే శాసనాలు.
1) నానాఘాట్  శాసనం(నిగమ సభల గురుంచి)
2)నాసిక్ శాసనం (శ్రమణుల గురించి)
3) మ్యాకాడోని శాసనం(గుల్మిక గురించి)


శాతవహనులలో గొప్ప వాడు గౌతమి పుత్ర శాతకర్ణి.
శాతవహనులలో చివరి వాడు ముడో పులోమావి.
శాతవాహనుల రాజధానియగు ధాన్యకటకాన్ని నిర్మించిన వారు.రెండో పులోమావి.
అందుకే రెండో పులోమావి నవనగర స్వామి గా ప్రసిద్ధుడయ్యాడు.
శాతవహనుల కాలం లో భారత దేశాన్ని సందర్శించిన విదేశీ  వారు. మొగస్తనీస్.
శాతవాహనుల శిల్ప కల నైపుణ్యం అమరావతి లో దర్శనం ఇస్తుంది.


శాతవాహన చరిత్రలో శాసనాల పాత్ర


1)నానఘాట్ శాసనం(నాగణిక)
2)నాసిక్ శాసనం(గౌతమి బాలశ్రీ)
3)జునాఘడ్/గిర్నార్ శాసనం(రుద్ర దాముడు)
4)హంతిగుంప శాసనం(ఖరవెళుడు)


నాణెములు.

నాణేలలో వీరు సద్వహనులు,సాదవాహనులు  అని పేర్కొనబడినారు.
వీరి కాలం లో నాణెములు సీసం, పోటీన్ అనే మిశ్రమ లోహం తో, వెండి తో తయారు చేయబడ్డాయిఆంధ్రుల చరిత్ర లో మొట్టమొదటి నాణెములు ముద్రించిన రాజులు శా తవహనులు.
మొట్ట మెదటి సరిగా వెండి నాణెములు ముద్రించిన శాతవాహన రాజు మొదటి శాతకర్ణి.
నాణెములలో ఉజ్జయిని పట్టణ గుర్తు వేయించినడి మొదటి శాతకర్ణి, గౌతమి పుత్ర శాతకర్ణి.
నాణెముల పై తెర చాప గుర్తును వేయించినది యజ్ఞ శ్రీ శాతకర్ణి.
వసిష్ఠ పుత్ర శాతకర్ణి నాణేలను ప్రాకృతం, దేశి భాష లో వేయించాడు.






నాణేలపై ఉన్న ఇతర చిహ్నాలు...

సింహం
గజం
అశ్వం
చాయిత్యం

పురాణాలు

వీరి చరిత్రకు ఆధారాలయిన పురాణాలు వాయుపురణం, మత్స పురాణం.
పురాణాలలో వీరిని శతవహనులు,శాతకర్ణి లు గా పేర్కొన్నారు.
శాతవాహనులు మొట్టమొదటి ఆంధ్ర రాజులు.
బ్రహ్మాండ పురాణం,భవిష్యత్ పురాణం, భాగవత పురాణాలలో కూడా శాతవాహనుల ప్రస్తావన ఉంది..


శాతవాహన కాలం నాటి గ్రంథాలు.

వీరి కాలం లో గ్రంథాలు సంస్కృత,ప్రాకృత భాషల్లో ఉన్నాయి
హాలుడు...................................గాథసప్తశతి(ప్రాకృత భాష)
గుణాఢ్యుడు...............................బృహత్కత( పైశాచిక)
సోమదేవసూరి...........................కథసరిత్సాగరం
శర్వ వర్మ..................................కాతంత్ర వ్యాకరణము(సంస్కృతం)
వాత్సాయనుడు.........................కామసూత్ర
కుతూహలుడు...........................లీలావతి పరిణయం.

శాతవాహనుల గురించి తెలిపే ఇతర రచనలు.

మెగాస్టానిస్............ఇండికా
టలేమి.................. ఏ గైడ్ టు జాగ్రపీ
అరియన్............... ఇండికా
.................పెరిప్లస్ అఫ్ ఏరిత్రియన్
మెగాస్టానిస్



శాతవాహనుల గురించి తెలిపే గుహలు.


1)కన్హెరి గుహలు.

ఇక్కడ శ్రీముఖుడు, నాగణిక,మొదటి శాతకర్ణి యొక్క విగ్రహాలు లభ్యమయ్యాయి.
     కన్హెరి గుహలు

    కన్హెరి గుహలు.




      
      

2)అమరావతి.

గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క విగ్రహం దొరికింది.
           అమరావతి

            అమరావతి 


 
     

Disqus Shortname

Comments system