వర్ణం:
- వివిధ చారిత్రక గ్రంథాల ఆధారంగా వారు వివిద జాతులకు చెందిన వారిగ చెప్పుకోవచ్చు.
- నాసిక్ శాసనం ఆధారంగా వారు బ్రాహ్మణులు గా
- పురాణాల ఆధారంగా వారు హీన జాతికి చెందిన వారుగ
- జైన గ్రంథాల ఆధారంగా వారు (నిమ్న కుల పురుషుడు మరియు అగ్రవర్ణ మహిళ యొక్క సంతానంగా పేర్కొన్నారు.
- ప్రాచీన వాగ్మయం ప్రకారం వీరు శూద్రులు.
- నానాఘడ్ శాసనం ప్రకారం వీరు క్షత్రియులని భావిస్తున్నారు.
- నాసిక్ శాసనం లో గౌతమి పుత్రా శాతకర్ణి ఏక బ్రహ్మనునిగా తెలియ జేయడం వల్ల వారిని బ్రాహ్మణులు గా భావిస్తున్నారు.
- కథా సరిత్సాగరం(సోమ దేవుడురచించాడు) ప్రకారం సాత అనే యక్షునికి మరియు బ్రాహ్మణ స్త్రీ కి పుట్టారని తెలియ జేయుచున్నది.
- శాతవాహనులు ఆశ్వ చిహ్నం గల ఆదిమ జాతికి చెందిన వారు....... బి.ఎస్.ఎల్.హనుమంతు రావు
No comments:
Post a Comment